నాతవరం మార్చి 4 (అఖండ భూమి)
నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అట్ట హాసంగా ఘనంగా నిర్వహించారు. అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాల నుంచి అనేక మంది భక్తులు తరలి వచ్చారు. మహిళలు కోలాట నృత్యం లో అత్యంత ప్రతిభ కనబరిచి భక్తులను అలరించారు. యువత, స్నేహితులు మరియు బంధువులతో కలిసి కేరింతలతో ఆనందోత్సవాల నడుమ సంబరాలు చేసుకున్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



