నాతవరం మార్చి 4 (అఖండ భూమి)
నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అట్ట హాసంగా ఘనంగా నిర్వహించారు. అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాల నుంచి అనేక మంది భక్తులు తరలి వచ్చారు. మహిళలు కోలాట నృత్యం లో అత్యంత ప్రతిభ కనబరిచి భక్తులను అలరించారు. యువత, స్నేహితులు మరియు బంధువులతో కలిసి కేరింతలతో ఆనందోత్సవాల నడుమ సంబరాలు చేసుకున్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్