నాతవరం మార్చి 4 (అఖండ భూమి)
నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అట్ట హాసంగా ఘనంగా నిర్వహించారు. అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాల నుంచి అనేక మంది భక్తులు తరలి వచ్చారు. మహిళలు కోలాట నృత్యం లో అత్యంత ప్రతిభ కనబరిచి భక్తులను అలరించారు. యువత, స్నేహితులు మరియు బంధువులతో కలిసి కేరింతలతో ఆనందోత్సవాల నడుమ సంబరాలు చేసుకున్నారు.
You may also like
-
రాక్స్ తుని రూరల్ మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిరుకూరి లోవరాజు
-
తెలంగాణ భవన్ లో బిఆర్ ఎస్వి ప్రతినుధుల సమావేశం
-
ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
-
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధి తో దేశ అభివృద్ధి
-
అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..? -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?