కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్

ఆలేరు మండలం. నవంబర్ 18 అఖండ భూమి
ఆలేరు మండలం గుండ్ల గూడెం గ్రామంలోని 300 గజాల ప్లాటు చెక్కిళ్ల మల్లయ్య ధర్మయ్య వద్ద కొనుగోలు చేసినాడు సర్వే నెంబర్ 429 1992 సంవత్సరంలో 3 గదాలు ప్లాటు చెక్కిళ్ల మల్లయ్య తండ్రి.ధర్మయ్య కొనుగోలు చేసినాడు మాజీ సైనికుడు సొప్పరి నరసయ్య తండ్రి నారాయణ కొనుగోలు చేసినాడు నరసయ్య కొడుకు నారాయణ ఇల్లు నిర్మాణం చేయగా అక్రమంగా ఇండ్లు ప్లాట్లు చోరబడి ఇల్లు ప్రహరీ గోడ కూల్చాడు గతంలో కూడా చెక్కిళ్ల శీను పై 113 కేసు 2024 కేసు నమోదు అయిందిఏ మాజీ సైనికుడు నరసయ్య కొడుకు నాగరాజు ఆవేదనతో ఇట్టి విషయాన్ని ఆధారాలతో పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


