కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్

ఆలేరు మండలం. నవంబర్ 18 అఖండ భూమి
ఆలేరు మండలం గుండ్ల గూడెం గ్రామంలోని 300 గజాల ప్లాటు చెక్కిళ్ల మల్లయ్య ధర్మయ్య వద్ద కొనుగోలు చేసినాడు సర్వే నెంబర్ 429 1992 సంవత్సరంలో 3 గదాలు ప్లాటు చెక్కిళ్ల మల్లయ్య తండ్రి.ధర్మయ్య కొనుగోలు చేసినాడు మాజీ సైనికుడు సొప్పరి నరసయ్య తండ్రి నారాయణ కొనుగోలు చేసినాడు నరసయ్య కొడుకు నారాయణ ఇల్లు నిర్మాణం చేయగా అక్రమంగా ఇండ్లు ప్లాట్లు చోరబడి ఇల్లు ప్రహరీ గోడ కూల్చాడు గతంలో కూడా చెక్కిళ్ల శీను పై 113 కేసు 2024 కేసు నమోదు అయిందిఏ మాజీ సైనికుడు నరసయ్య కొడుకు నాగరాజు ఆవేదనతో ఇట్టి విషయాన్ని ఆధారాలతో పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


