కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్
ఆలేరు మండలం. నవంబర్ 18 అఖండ భూమి
ఆలేరు మండలం గుండ్ల గూడెం గ్రామంలోని 300 గజాల ప్లాటు చెక్కిళ్ల మల్లయ్య ధర్మయ్య వద్ద కొనుగోలు చేసినాడు సర్వే నెంబర్ 429 1992 సంవత్సరంలో 3 గదాలు ప్లాటు చెక్కిళ్ల మల్లయ్య తండ్రి.ధర్మయ్య కొనుగోలు చేసినాడు మాజీ సైనికుడు సొప్పరి నరసయ్య తండ్రి నారాయణ కొనుగోలు చేసినాడు నరసయ్య కొడుకు నారాయణ ఇల్లు నిర్మాణం చేయగా అక్రమంగా ఇండ్లు ప్లాట్లు చోరబడి ఇల్లు ప్రహరీ గోడ కూల్చాడు గతంలో కూడా చెక్కిళ్ల శీను పై 113 కేసు 2024 కేసు నమోదు అయిందిఏ మాజీ సైనికుడు నరసయ్య కొడుకు నాగరాజు ఆవేదనతో ఇట్టి విషయాన్ని ఆధారాలతో పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
You may also like
-
తప్పుడు సర్వే నివేదికలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్
-
ఎస్సీల కుల గణన లిస్ట్ లో అన్నీ తప్పులే – అభ్యంతరం తెలియజేసిన ఎస్సీ నాయకులు
-
పూర్తికావస్తున్న అంకాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు..
-
అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య