నాతవరం. మార్చి 14 (అఖండ భూమి)
అనకాపల్లి జిల్లా నాతవరం లో ట్రాక్టర్ తో గడ్డిని తరలిస్తుండగా కరెంటు వైర్లను తాకడం తో మంటలు వ్యాపించి గడ్డి కాలిపోయింది. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక గడ్డి మొత్తం కాలి బూడిదయింది. ఇంతలో ఫైర్ ఇంజన్ అక్కడకు చేరుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



