నాతవరం. మార్చి 14 (అఖండ భూమి)
అనకాపల్లి జిల్లా నాతవరం లో ట్రాక్టర్ తో గడ్డిని తరలిస్తుండగా కరెంటు వైర్లను తాకడం తో మంటలు వ్యాపించి గడ్డి కాలిపోయింది. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక గడ్డి మొత్తం కాలి బూడిదయింది. ఇంతలో ఫైర్ ఇంజన్ అక్కడకు చేరుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



