నాతవరం. మార్చి 14 (అఖండ భూమి)
అనకాపల్లి జిల్లా నాతవరం లో ట్రాక్టర్ తో గడ్డిని తరలిస్తుండగా కరెంటు వైర్లను తాకడం తో మంటలు వ్యాపించి గడ్డి కాలిపోయింది. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక గడ్డి మొత్తం కాలి బూడిదయింది. ఇంతలో ఫైర్ ఇంజన్ అక్కడకు చేరుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



