కార్యకర్తల విస్తృత సమావేశం

ఆలేరు మండలం. మార్చ్. 27. అఖండ భూమి.

ఆలేరు మండలం. పట్టణ కేంద్రంలో బుధవారం ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో కార్యకర్తల విస్తృత సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన. ప్రభుత్వ విప్. ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల ఐలయ్య. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని స్వాగతించినందుకు కృతజ్ఞతలు వంద రోజులు ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీ పథకాలలో మూడు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరానని. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని 15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని వారిని స్వాగతిస్తున్నారని ప్రజలు మార్పు కోసం కేంద్రంలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారని. కార్యకర్తల సమావేశంలో. మాట్లాడారు ‌. ఈ కార్యక్రమంలో. టీపీసీసీ కార్యార్గ సభ్యులు. జనగాం ఉపేందర్ రెడ్డి. డి సి సి. అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి. తెలంగాణ స్టేట్ మహిళా కార్పొరేషన్ చైర్మన్. బండ్రు శోభారాణి. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. బొజ్జ సంధ్యారెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. నీలం పద్మ. ఎంపీపీ గంధ మల్ల అశోక్. ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఎం ఏ . ఇజాజ్. తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!