కర్రి నవీన్. అంతమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.
యాదగిరిగుట్ట మండలం. మార్చి .27. అఖండ భూమి.
యాదగిరిగుట్ట మండలం. మల్లాపురం గ్రామంలో వ్యవసాయ పనులు. నిల్వ కోసం తీసిన గుంటలో ప్రమాదవశాత్తు. కాలు జారిపడి మృతి చెందిన. కర్రె నవీన్ అనే యువకుడు అంతేనా యాత్రలో. పాల్గొన్ని. నివాళులర్పించి. వారి కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో. యాదగిరిగుట్ట ఎంపీపీ. చీర శ్రీశైలం. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



