కర్రి నవీన్. అంతమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.
యాదగిరిగుట్ట మండలం. మార్చి .27. అఖండ భూమి.
యాదగిరిగుట్ట మండలం. మల్లాపురం గ్రామంలో వ్యవసాయ పనులు. నిల్వ కోసం తీసిన గుంటలో ప్రమాదవశాత్తు. కాలు జారిపడి మృతి చెందిన. కర్రె నవీన్ అనే యువకుడు అంతేనా యాత్రలో. పాల్గొన్ని. నివాళులర్పించి. వారి కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో. యాదగిరిగుట్ట ఎంపీపీ. చీర శ్రీశైలం. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు