అఖండ భూమి న్యూస్ నాతవరం మండలం చమ్మచింత పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 25 కుటుంబాలు బుధవారం వైసిపి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ మైనం నాగ గోపి, తదితరులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్