అఖండ భూమి న్యూస్ నాతవరం మండలం చమ్మచింత పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 25 కుటుంబాలు బుధవారం వైసిపి నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ మైనం నాగ గోపి, తదితరులు పాల్గొన్నారు.

ANDHRA BREAKING NEWS NEWS PAPER POLITICS STATE

