ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులే!
దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు, ఉద్యోగులకు వారానికి 5 రోజులే పని దినాలు అమల్లోకి రానున్నాయి. దీనిపై కేంద్రం ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే పని దినాల్లో ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అధికంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్(యూఎఫ్బఈ) ఇప్పటికే ఈ విధానానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



