ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులే!
దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు, ఉద్యోగులకు వారానికి 5 రోజులే పని దినాలు అమల్లోకి రానున్నాయి. దీనిపై కేంద్రం ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ పద్ధతి అమల్లోకి వస్తే పని దినాల్లో ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అధికంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్(యూఎఫ్బఈ) ఇప్పటికే ఈ విధానానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



