వెల్దుర్తి పట్టణంలో పందుల సంచారం…
పంచాయతీ కార్యాలయం ఆవరణంలో నివాసముంటున్న పందులు..
పట్టించుకోని సంబంధిత అధికారులు. ..
వెల్దుర్తి (మేజర్ గ్రామపంచాయతీ) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో పందులు సంచారం రోజురోజుకి అధికమవుతున్నాయి. పందులను అదుపు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న సమాచారం లేకపోలేదు. స్థానిక మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలోని నిద్రిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. గ్రామపంచాయతీ అధికారి లేకపోవడంతో కుంటుపడుతున్న గ్రామపంచాయతీ పాలన. గ్రామపంచాయతీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇన్చార్జిగా ఉన్న విస్తరణ అధికారి సక్రమంగా విధులు చేయించలేని పరిస్థితులలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి పంచాయతీ పనులను చురుకుగా చేయించే దిశగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..