వెల్దుర్తి పట్టణంలో పందుల సంచారం…
పంచాయతీ కార్యాలయం ఆవరణంలో నివాసముంటున్న పందులు..
పట్టించుకోని సంబంధిత అధికారులు. ..
వెల్దుర్తి (మేజర్ గ్రామపంచాయతీ) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో పందులు సంచారం రోజురోజుకి అధికమవుతున్నాయి. పందులను అదుపు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న సమాచారం లేకపోలేదు. స్థానిక మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలోని నిద్రిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. గ్రామపంచాయతీ అధికారి లేకపోవడంతో కుంటుపడుతున్న గ్రామపంచాయతీ పాలన. గ్రామపంచాయతీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇన్చార్జిగా ఉన్న విస్తరణ అధికారి సక్రమంగా విధులు చేయించలేని పరిస్థితులలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి పంచాయతీ పనులను చురుకుగా చేయించే దిశగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం