ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్..
వారికి రూ.8 లక్షలు బోనస్ ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ చేసింది. వీరికి రెండు సంవత్సరాలలో మొత్తం రూ.8 లక్షలు అందిస్తారు. దీనికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు ఒక మెయిల్ కూడా పంపింది. ఈ కారణంగా ముంబై-కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను హుబ్బళ్లిలోని తన క్యాంపస్కు రప్పించేందుకే ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..