హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి
ఈ ఏడాది హజ్ యాత్రలో ఇప్పటివరకు 550 మందికి
పైగా యాత్రికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికంగా ఈజిప్షియన్లు 323 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా వేడి సంబంధిత సమస్యలతోనే మరణించినట్లు వెల్లడించారు 60 మంది జోర్డానియన్లు కూడా మృతి చెందారన్నారు. ప్రస్తుతం మక్కాలో 50డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుఅవుతున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది 240కి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి.
You may also like
-
రాక్స్ తుని రూరల్ మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిరుకూరి లోవరాజు
-
ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
-
అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..? -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?
-
శవయాత్ర పై తేనెతీగల దాడి పలువురికి గాయాలు
-
రాష్ట్రంలో రాక్స్ పట్ల మాలల హర్షం..