పల్నాడు జిల్లాపె ద్దనెమలిపురి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంకర్

 

 

పల్నాడు జిల్లాపె ద్దనెమలిపురి గ్రామం వద్ద ఆయిల్ ట్యాంకర్

బోల్తా… ఎగబడ్డ ప్రజలుస త్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెద్దనెమలి గ్రామం వద్ద అయిల్ ట్యాంక్ బోల్తా పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రజలు అయిల్ కోసం ఎగపడ్డారు. స్థానిక పోలీస్ లు ఆయిల్ ట్యాంకును పక్కకు తప్పిస్తున్నారు. కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది.

Akhand Bhoomi News

error: Content is protected !!