మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో వాహన తనిఖీలు
మంప ఎస్ఐ లోకేష్ కుమార్
కొయ్యూరు అఖండ భూమి జులై 28 అల్లూరి జిల్లా
సిపిఐ మావోయిస్టులు ఈనెల 28 నుండి ఆగస్టు 30 వరకు జరప తలపెట్టిన వారోత్సవాలు నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని ముంప ఎస్సై లోకేష్ కుమార్ తెలియజేశారు కొయ్యూరుసర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ ఆదేశాల మేరకు మండలంలో బూధ రాళ్ల రహదారిలో వాహనాలన్నింటినీ తనిఖీలు నిర్వహించడం జరిగిందని అనుమానుత వ్యక్తులను ప్రశ్నించి వివరాలను సేకరించి విడిచిపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. సిపిఐ మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో అనుమానుత వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లో సంచరించినట్లయితే సమాచారం పోలీస్ స్టేషన్కు అందించాలని ఆయన కోరారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..