మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో వాహన తనిఖీలు
మంప ఎస్ఐ లోకేష్ కుమార్
కొయ్యూరు అఖండ భూమి జులై 28 అల్లూరి జిల్లా
సిపిఐ మావోయిస్టులు ఈనెల 28 నుండి ఆగస్టు 30 వరకు జరప తలపెట్టిన వారోత్సవాలు నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టడం జరిగిందని ముంప ఎస్సై లోకేష్ కుమార్ తెలియజేశారు కొయ్యూరుసర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ ఆదేశాల మేరకు మండలంలో బూధ రాళ్ల రహదారిలో వాహనాలన్నింటినీ తనిఖీలు నిర్వహించడం జరిగిందని అనుమానుత వ్యక్తులను ప్రశ్నించి వివరాలను సేకరించి విడిచిపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. సిపిఐ మావోయిస్టు వారోత్సవాలు నేపథ్యంలో అనుమానుత వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లో సంచరించినట్లయితే సమాచారం పోలీస్ స్టేషన్కు అందించాలని ఆయన కోరారు
You may also like
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిపి కార్యదర్శి..
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”