భార్యపై అనుమానంతో హతమార్చిన భర్త..

 

తిరుపతి జిల్లా.. చిట్టమూరు మండలం చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామంలో దారుణం..భార్య తల నరికిన భర్త హరీష్ తన భార్య మాధవి పై అనుమానం తో హత్య చేసినట్టు సమాచారం చిట్టమూరు మండలం ఎల్లసిరి కి చెందిన హరీష్ అనే వ్యక్తి తన భార్య మాదవి పై కొంత కాలంగా అనుమానంతో వున్నట్టు ఈ రోజు అత్యంత కిరాతకంగా కత్తితో తన భార్య తల నరికి చంపి అనంతరం పోలీసులకు లొంగిపాయినట్టు సమాచారం.మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు.. విచారిస్తున్న పోలీసులు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Akhand Bhoomi News

error: Content is protected !!