ఎన్టీఆర్ జిల్లాలో దారుణం: ఇంటర్ విద్యార్థినిపై యువకుల అత్యాచారం

 

 

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం: ఇంటర్ విద్యార్థినిపై యువకుల అత్యాచారం

  • ఎన్టీఆర్ జిల్లా:ఆగస్టు 19 అఖండ భూమి వెబ్ న్యూస్

ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.

రెండు నెలలుగా ప్రేమ పేరు తో అదే గ్రామానికి చెందిన యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. యువ కుడికి మరో ఇద్దరు యువ కులు సహకరించినట్లు సమాచారం.

ఈనెల 10న స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారా నికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని యువకులు బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందుతులపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

Akhand Bhoomi News

error: Content is protected !!