శంకర రెడ్డి కిషోర్ రెడ్డి
పిట్టల వాని పాలెం సెప్టెంబర్ 1 (అంఖడ భూమి) :
నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అందుకుంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు భవనంవారిపాలెం కోమలి గ్రామాలు మధ్యలో గల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆదేశానుసారంగ రైతులతో కలసి యజాలి డ్రెయిన్ మురుగు తూములు వద్ద వరద నీటి పారుదల చర్యలు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి చిరసాని శ్రీనివాస రెడ్డి తమ్మ సుబ్బారెడ్డి మానుకొండ శివరామ శేషిరెడ్డి భరతా రెడ్డి దొంతిరెడ్డి రామకృష్ణ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..