శంకర రెడ్డి కిషోర్ రెడ్డి
పిట్టల వాని పాలెం సెప్టెంబర్ 1 (అంఖడ భూమి) :
నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అందుకుంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు భవనంవారిపాలెం కోమలి గ్రామాలు మధ్యలో గల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆదేశానుసారంగ రైతులతో కలసి యజాలి డ్రెయిన్ మురుగు తూములు వద్ద వరద నీటి పారుదల చర్యలు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి చిరసాని శ్రీనివాస రెడ్డి తమ్మ సుబ్బారెడ్డి మానుకొండ శివరామ శేషిరెడ్డి భరతా రెడ్డి దొంతిరెడ్డి రామకృష్ణ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



