పిట్టలవాని పాలెం సెప్టెంబర్ 1 (అంఖడ భూమి) :
అకాల వర్షాల వలన పంట పొలాలు నీట మునగటం దురదృష్టకరం డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి అన్నారు.
పిట్టల వాని పాలెం మండలంలో రైతులతో కలిసి నీట మునిగిన పొలాలను మురుగు కాలువను పరిశీలించారు.ఇంతటి వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని వరి నాట్లు వేసిన పొలాలు చూస్తుంటే మనసు కలిసి వేసిందని ఈ విషయం స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని దీనిపై స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ స్పందిస్తూ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం అయినది అని డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి తెలియజేశారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్