పంట పొలాలు నీట మునగటం దురదృష్టకరం డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి

 

పిట్టలవాని పాలెం సెప్టెంబర్ 1 (అంఖడ భూమి) :
అకాల వర్షాల వలన పంట పొలాలు నీట మునగటం దురదృష్టకరం డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి అన్నారు.
పిట్టల వాని పాలెం మండలంలో రైతులతో కలిసి నీట మునిగిన పొలాలను మురుగు కాలువను పరిశీలించారు.ఇంతటి వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని వరి నాట్లు వేసిన పొలాలు చూస్తుంటే మనసు కలిసి వేసిందని ఈ విషయం స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని దీనిపై స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ స్పందిస్తూ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం అయినది అని డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!