పిట్టలవాని పాలెం సెప్టెంబర్ 1 (అంఖడ భూమి) :
అకాల వర్షాల వలన పంట పొలాలు నీట మునగటం దురదృష్టకరం డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి అన్నారు.
పిట్టల వాని పాలెం మండలంలో రైతులతో కలిసి నీట మునిగిన పొలాలను మురుగు కాలువను పరిశీలించారు.ఇంతటి వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదని వరి నాట్లు వేసిన పొలాలు చూస్తుంటే మనసు కలిసి వేసిందని ఈ విషయం స్థానిక శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని దీనిపై స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ స్పందిస్తూ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం అయినది అని డాక్టర్ గ్లోరి యానెట్ సోపాటి తెలియజేశారు.
You may also like
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
ఎస్ఎస్ఎన్ యూత్ వినాయక మండలి ఆధ్వర్యంలో నారాయణసేవ కార్యక్రమం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”