నాతవరం సెప్టెంబర్ 15 అఖండ భూమి
గునుపూడి లో అక్రమ బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతుందని మద్యంతో పాటు నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పలు అభివృద్ధి కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్న సమయంలో అంతే కాకుండా మద్యం పాలసీ పై నూతన నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆ విషయాన్ని గమనించిన చట్ట అవిధేయ వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ మద్యం వ్యాపారాలు చేస్తూ వీరి ద్వారా అక్రమ బెల్ట్ షాపులలో, కిరాణా షాపులలో, ఇళ్లల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని, మద్యం బాటిల్ కొనుగోలుపై బాటిల్ ధర కంటే అత్యధికంగా 80 రూపాయలు వసూలు చేస్తున్నారని అంటున్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్