నాతవరం సెప్టెంబర్ 15 అఖండ భూమి
గునుపూడి లో అక్రమ బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతుందని మద్యంతో పాటు నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పలు అభివృద్ధి కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్న సమయంలో అంతే కాకుండా మద్యం పాలసీ పై నూతన నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆ విషయాన్ని గమనించిన చట్ట అవిధేయ వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ మద్యం వ్యాపారాలు చేస్తూ వీరి ద్వారా అక్రమ బెల్ట్ షాపులలో, కిరాణా షాపులలో, ఇళ్లల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని, మద్యం బాటిల్ కొనుగోలుపై బాటిల్ ధర కంటే అత్యధికంగా 80 రూపాయలు వసూలు చేస్తున్నారని అంటున్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం