నాతవరం సెప్టెంబర్ 15 అఖండ భూమి
గునుపూడి లో అక్రమ బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతుందని మద్యంతో పాటు నాటుసారా విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని సమాచారం. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పలు అభివృద్ధి కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్న సమయంలో అంతే కాకుండా మద్యం పాలసీ పై నూతన నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆ విషయాన్ని గమనించిన చట్ట అవిధేయ వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ మద్యం వ్యాపారాలు చేస్తూ వీరి ద్వారా అక్రమ బెల్ట్ షాపులలో, కిరాణా షాపులలో, ఇళ్లల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయని, మద్యం బాటిల్ కొనుగోలుపై బాటిల్ ధర కంటే అత్యధికంగా 80 రూపాయలు వసూలు చేస్తున్నారని అంటున్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



