మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావుక్రిష్ణగిరి సెప్టెంబర్ 17 (అఖండ భూమి) :
మండల పరిధిలోని పొట్లూరు గ్రామంలో జరుగుతున్నటువంటి మారెమ్మ జాతరను సజావుగా జరుపుకోవాలని వెల్దుర్తి సీఐ బి మధుసూదన్ రావు అన్నారు. మంగళవారం జాతరలో జరుగుతున్న ఉత్సవాలను తిలకించారు. మాతా మారెమ్మ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని భక్తులకు సూచనలు ఇచ్చారు. జాతర సందర్భంగా అయినటువంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ముందుగా జాతర ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరలో సిఐ మధుసూదన్ రావు, క్రిష్ణగిరి ఎస్సై, వెల్దుర్తి ఎస్ఐ అశోక్, ఎస్బిఐ టేబుల్ ఖాజ, పోలీస్ సిబ్బంది జాతరలోని భక్తులు తదితరులు ఉన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..