సెప్టెంబర్ 23 అఖండ భూమి
పెద్దాపురం మండలం తిమ్మాపురం లో ప్రజల్లో వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంపై చైతన్యం తెచ్చేందుకు రాక్స్ ఫైట్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్. రత్నాకర్ పల్లె గర్జన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తొలుత డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వర్గీకరణ వ్యతి రేఖ పోరాటం అంశంపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తో సాగిపోయే ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై నీరాజనాలు పలికారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



