సెప్టెంబర్ 23 అఖండ భూమి
పెద్దాపురం మండలం తిమ్మాపురం లో ప్రజల్లో వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంపై చైతన్యం తెచ్చేందుకు రాక్స్ ఫైట్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్. రత్నాకర్ పల్లె గర్జన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తొలుత డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వర్గీకరణ వ్యతి రేఖ పోరాటం అంశంపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తో సాగిపోయే ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై నీరాజనాలు పలికారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్