సెప్టెంబర్ 23 అఖండ భూమి
పెద్దాపురం మండలం తిమ్మాపురం లో ప్రజల్లో వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంపై చైతన్యం తెచ్చేందుకు రాక్స్ ఫైట్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్. రత్నాకర్ పల్లె గర్జన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తొలుత డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వర్గీకరణ వ్యతి రేఖ పోరాటం అంశంపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తో సాగిపోయే ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై నీరాజనాలు పలికారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



