సెప్టెంబర్ 23 అఖండ భూమి
పెద్దాపురం మండలం తిమ్మాపురం లో ప్రజల్లో వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంపై చైతన్యం తెచ్చేందుకు రాక్స్ ఫైట్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్. రత్నాకర్ పల్లె గర్జన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తొలుత డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ వర్గీకరణ వ్యతి రేఖ పోరాటం అంశంపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తో సాగిపోయే ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై నీరాజనాలు పలికారు.
You may also like
-
రాక్స్ తుని రూరల్ మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిరుకూరి లోవరాజు
-
ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
-
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధి తో దేశ అభివృద్ధి
-
అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..? -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?
-
రాష్ట్రంలో రాక్స్ పట్ల మాలల హర్షం..