పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక విలవిల..
– పట్టించుకోని అధికారులు..
– ఇబ్బందుల్లో పారిశుద్ధ కార్మికులు
వెల్దుర్తి సెప్టెంబర్ 23 (అఖండ భూమి) : రెక్కాడితే గాని డొక్కాడని పేద పారిశుద్ధ్య కార్మికులపై పంచాయతీ అధికారులు, గ్రామ సర్పంచ్ విలయతాండం చేస్తున్నారు. మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామంలో పారిశుద్ధి కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోమవారం విలేకరులకు తెలిపారు. గత ఎనిమిది నెలల నుండి మాకు సీతభత్ములు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విలేకరుల ముందా వాపోయారు. పంచాయతీ కార్యదర్శి కి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. మాకు 8 నెలల జీతాలు చెల్లించి మమ్ములను ఆదుకోవాలని విన్నవించారు. లేనిపక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూలీలు హెచ్చరించారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..