పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక విలవిల..
– పట్టించుకోని అధికారులు..
– ఇబ్బందుల్లో పారిశుద్ధ కార్మికులు
వెల్దుర్తి సెప్టెంబర్ 23 (అఖండ భూమి) : రెక్కాడితే గాని డొక్కాడని పేద పారిశుద్ధ్య కార్మికులపై పంచాయతీ అధికారులు, గ్రామ సర్పంచ్ విలయతాండం చేస్తున్నారు. మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామంలో పారిశుద్ధి కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోమవారం విలేకరులకు తెలిపారు. గత ఎనిమిది నెలల నుండి మాకు సీతభత్ములు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విలేకరుల ముందా వాపోయారు. పంచాయతీ కార్యదర్శి కి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. మాకు 8 నెలల జీతాలు చెల్లించి మమ్ములను ఆదుకోవాలని విన్నవించారు. లేనిపక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూలీలు హెచ్చరించారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


