పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న టిడిపి మండల అధ్యక్షులు
కోటనందూరు మండలం కే ఏ మల్లవరం గ్రామములో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గాడి రాజబాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వృద్ధులు, బలహీనులు, వితంతువులు మరియు వైకల్యం మొదలైన వారి కష్టాలను తీర్చడానికి మరియు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు వీలుగా సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టిందని అందుకు అనుగుణంగా పెన్షన్ ను పెంపొందించారని ప్రజలకు తెలియజేశారు. ముఖ్యంగా పేదలు మరియు వృద్దులకు మరింత సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



