శవయాత్ర పై తేనెతీగల దాడి పలువురికి గాయాలు
బెల్లంపల్లి అక్టోబర్ 14{అఖండ భూమి}: బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తికి చెందిన ఆడేటి శ్రీనివాస్(45) అనే సింగరేణి కార్మికుడు చనిపోగా అతడి శవయాత్ర సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు.శవయాత్ర పోచమ్మ చెరువు దగ్గరకు చేరుకోగా,సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కు ఉన్న తేనేతీగలు ఒక్కసారిగా శవయాత్ర పై దాడిచేయడం తో పాడేను వదిలేసి అందరు పరుగులు తీశారు.తేనే తీగాల దాడిలో గాయపడిన బాధితుల తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.అనంతరం సుమారు 2 గంటల తర్వాత అంతక్రియలు జరిగాయి…
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



