శవయాత్ర పై తేనెతీగల దాడి పలువురికి గాయాలు
బెల్లంపల్లి అక్టోబర్ 14{అఖండ భూమి}: బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తికి చెందిన ఆడేటి శ్రీనివాస్(45) అనే సింగరేణి కార్మికుడు చనిపోగా అతడి శవయాత్ర సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు.శవయాత్ర పోచమ్మ చెరువు దగ్గరకు చేరుకోగా,సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కు ఉన్న తేనేతీగలు ఒక్కసారిగా శవయాత్ర పై దాడిచేయడం తో పాడేను వదిలేసి అందరు పరుగులు తీశారు.తేనే తీగాల దాడిలో గాయపడిన బాధితుల తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.అనంతరం సుమారు 2 గంటల తర్వాత అంతక్రియలు జరిగాయి…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



