ఎవర్నమెంట్ ఎంబిబిఎస్ సీటు సాధించిన చరివితను సన్మానించిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి అక్టోబర్ 31{అఖండ భూమి}:బెల్లంపల్లి 31వ వార్డ్ కు చెందిన గెల్లి రవి కూతురు గెల్లి చరివిత గవర్నమెంట్ మెడికల్ ఎంబిబిఎస్ సీటు సాధించిన సందర్బంగా గురువారం రోజున బెల్లంపల్లి శ్రీ లక్ష్మి అస్పత్రి లో చరివితను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గవర్నమెంట్ లో ఎం బి బి ఎస్ సీటు రావడం బెల్లంపల్లి కె గర్వకారణమని, బెల్లంపల్లి నియోజకవర్గంన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళేదుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాన్సిలర్ గెల్లి రాజలింగు,గెల్లి జయ రామ్, గెల్లి రమాకాంత్,నాథరీ స్వామి,మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా,మత్తమారి సూరిబాబు,పట్టణ అధ్యక్షుడు ముచర్ల మల్లయ్య,పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


