రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
రాక్స్ రాష్ట్ర కార్యదర్శి గా కోటనందూరు మండలం అల్లిపూడి కి చెందిన న్యాయ వాది కొండ్రు కళ్యాణ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా రాక్స్ అధినేత డాక్టర్ ఆర్ ఎస్ రత్నాకర్ నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా కొండ్రు కళ్యాణ్ మాట్లాడుతూ నిజాయతీ గా తాను చేసిన సేవలు గుర్తించి కార్యదర్శి గా నియమించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. తనను రాష్ర్ట కార్యదర్శి గా నియమించిన అధినేత డాక్టర్ రత్నాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



