
బ్రేకింగ్ అఖండ భూమి వెబ్ న్యూస్
-మంత్రి జూ పల్లి కార్యక్రమంలో అపశృతి..
-ఫ్లెక్సీల్లో ఎంపీ అరవింద్.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో రగడ..
-ఫ్లెక్సీలను చించేసిన కాంగ్రెస్..బిజెపి నాయకులు
-ఇరువర్గాల మధ్య తోపులాట.. ఉద్రిక్త పరిస్థితి..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 14 (అఖండ భూమి) ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ మంత్రి జూపల్లి వరి కొనుగోలు కేంద్రాల పరిశీలన గురువారం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఫ్లెక్సీల్లో బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. ఎమ్మెల్యే పైడి రమేష్ రెడ్డి ఫోటోలు లేకపోవడంతో కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆవేశంతో ఫ్లెక్సీలను చించేశారు. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాల వారికి శాంతింప చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎదుట ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయన కోపోద్రిక్తులయ్యారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


