అండేం కొండల్ రెడ్డి నివాళులర్పించిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బీర్లఐలయ్య
గుండాల మండలం. నవంబర్ 18 అఖండ భూమి
గుండాల మండలం నూనె గూడెం గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండేంసంజీవరెడ్డి తన తండ్రి మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అండేం కొండల్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈరోజు హైదరాబాదులోని సుప్రజా హాస్పిటల్ లోఉదయం వారు మృతి చెందినారు వారి గ్రామానికి నూనె కూడా గ్రామానికి వారి స్వయ గృహానికి తీసుకువచ్చారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య పూలమాలు వేసి నివాళులర్పించికొండల్ రెడ్డి కుమారుడు అండేం సంజీవరెడ్డిని వారి కుటుంబ సభ్యులకుఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం తెలియజేసినారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



