రాష్ర్ట మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడిన కొండ్రు మరిడయ్య కు రాక్స్ సెక్రటరీ, అడ్వకేట్ కొండ్రు కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య మాట్లాడుతూ మాలల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లిపూడి గ్రామ టీడీపీ నాయకులు ముప్పిడి జెమీలు,నెమ్మాది సత్యనారాయణ, ముప్పం లోవ రాజు, నెమ్మాది సత్యనారాయణ, చిట్టిమూరి జమీలు, దుత్తర్తి అచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


