రాష్ర్ట మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడిన కొండ్రు మరిడయ్య కు రాక్స్ సెక్రటరీ, అడ్వకేట్ కొండ్రు కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య మాట్లాడుతూ మాలల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లిపూడి గ్రామ టీడీపీ నాయకులు ముప్పిడి జెమీలు,నెమ్మాది సత్యనారాయణ, ముప్పం లోవ రాజు, నెమ్మాది సత్యనారాయణ, చిట్టిమూరి జమీలు, దుత్తర్తి అచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


