తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా “నందికొండ నర్సిoగ్ రావు” నియామకం
మార్కాపురం అఖండ భూమి.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్ట్ కొలిజియo కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
.సిటీ సివిల్ స్మాల్ కాజేస్ కోర్ట్ చీఫ్ జడ్జి “నoదికొండ నర్సింగ్ రావు” ను “తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తిగా” సుప్రీంకోర్టు ఈ నెల 11 న సిఫారసు చేసింది.
.కొన్నే సంపత్, బార్లపాటి జయరాం, లోగిడి జయన్న, కోట్ల శ్రీనివాస్, కుమార స్వామి, ఆరవింద్, నర్సింగ్ రావు ను మర్యాదపూర్వకoగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
.దేవలూటి శంకర్ త్వరలో నర్సింగ్ రావు ను మర్యాదపూర్వకoగా కలిసి సన్మానం చేయనున్నట్లు ఒక ప్రకటన లో తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..