filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;

హత్య రాజకీయాలు ఉద్యోగులపై వద్దు… ఏపీవో లక్ష్మన్న

 

 

హత్య రాజకీయాలు ఉద్యోగులపై వద్దు… ఏపీవో లక్ష్మన్న

కలిసి పని చేసుకోవడమే ముద్దు..

ముక్తకంఠంతో ఖండించిన ఉపాధి హామీ పథకం సిబ్బంది.

వెల్దుర్తి అఖండ భూమి వెబ్ న్యూస్ : గ్రామాలలో ఉన్నటువంటి హత్య రాజకీయాలు ఉపాధి సిబ్బందులపై చూపకూడదని.. వెల్దుర్తి మండల ఏపీవో లక్ష్మన్న, ఈసీ పృధ్విరాజ్ ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి ఉపాధి సిబ్బందితో బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశారు. మృతి చెందిన ఆలూరు మండలం హరిగేరి గ్రామపంచాయతీకి చెందిన ఈరన్న మృతిని ఖండించారు. ఈ సందర్భంగా ఉపాధి సిబ్బందితో మాట్లాడుతూ.. గ్రామాలలో హత్య రాజకీయాలకు తావుండకుండా అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!