అల్లిపూడి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినిలు ప్రభంజనం.

ఎస్ ఓ రాజేశ్వరి
కోటనందూరు( అఖండ భూమి). స్థానిక మండలంలో అల్లిపూడి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినిలు ప్రథమ స్థానంలో ఏ .దేవి నిరస 536/600 మార్కులు, ద్వితీయ స్థానంలో ఎల్. హరి ప్రియ 530/600 మార్కులు, మూడవ స్థానంలో ఎల్ లావణ్య దేవి 524/600 మార్కులు ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్ ఓ రాజేశ్వరి శనివారం తెలిపారు. వీరిని ఎస్ ఓ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, విద్యార్థినిల తల్లిదండ్రులు అభినందించారు .
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


