వెల్దుర్తి పట్టణంలో అడ్డగోలుగా భవన నిర్మాణాలు…
– లక్షల్లో మేజర్ గ్రామపంచాయతీకి గండి
– పట్టించుకోని అధికారులు…
వెల్దుర్తి ఫిబ్రవరి 17 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు. భవన నిర్మాణాలు అడ్డదిడ్డంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. భవనాలు నిర్మిస్తామని అనుమతి తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు కొనసాగించి మేజర్ గ్రామపంచాయతీకి లక్షల్లో గండి కొడుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కొత్త భవనాలు నిర్మిస్తున్నప్పటికీ వాటికి కూడా అప్రూవల్ ఉన్నదా లేదా అన్న తనిఖీలు కూడా కొనసాగించడం లేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా పొగాకు కంపెనీలు ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్న వాటికి అనుమతులు ఉన్నాయా లేవా అన్న తనిఖీలు కూడా చేయడంలో విఫలం చెందిన గ్రామపంచాయతీ అధికారులు. ఈ అడ్డగోలు భవన నిర్మాణాలను నిర్మూలించి భవన నిర్మాణాల యజమానులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడకుండా చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ అధికారులపై ఉందని పట్టణ ప్రజలు తెలుపుతున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..