రక్తదాన శిబిరానికి విశేష స్పందన..

 

శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్పీ చైర్మన్

కొయ్యూరు అఖండ భూమి

మే 7 అల్లూరి జిల్లా

అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా స్థానిక ఎంపీపీ బడుగు రమేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎమ్మెల్సీ రఘువర్మ ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేసిన యువకులను ఈ సందర్భంగా వారి అభినందించి నీలాంటి స్ఫూర్తితో మరి కొంతమంది ముందుకు వచ్చి ఇలాంటి రక్షించడానికి రావడానికి ప్రోత్సహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వారా నూకరాజు చింతపల్లి జెడ్పిటిసి పోతురాజు బాలయ్య ఏఎంసి చైర్మన్ జయతి రాజులమ్మ డైరెక్టర్లు లావరాజు సరస్వతి పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!