శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్పీ చైర్మన్
కొయ్యూరు అఖండ భూమి
మే 7 అల్లూరి జిల్లా
అల్లూరి సీతారామరాజు శత వర్ధంతి సందర్భంగా స్థానిక ఎంపీపీ బడుగు రమేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎమ్మెల్సీ రఘువర్మ ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేసిన యువకులను ఈ సందర్భంగా వారి అభినందించి నీలాంటి స్ఫూర్తితో మరి కొంతమంది ముందుకు వచ్చి ఇలాంటి రక్షించడానికి రావడానికి ప్రోత్సహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వారా నూకరాజు చింతపల్లి జెడ్పిటిసి పోతురాజు బాలయ్య ఏఎంసి చైర్మన్ జయతి రాజులమ్మ డైరెక్టర్లు లావరాజు సరస్వతి పాల్గొన్నారు
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



