కామారెడ్డి బుర్ర మత్తడి శుభ్రం చేయించిన ఎమ్మెల్యే…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బుర్ర మత్తడి ఏరియా కాలువలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదివారం శుభ్రం చేయించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కాలువలో పెద్ద చెట్లను తొలగించి, చెత్తను శుభ్రం చేయించారు. ఈ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



