అమర్నాథ్ యాత్ర భద్రతకు 42 వేల మంది సాయుధ బలగాలు…

అమర్నాథ్ యాత్ర భద్రతకు 42 వేల మంది సాయుధ బలగాలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అఖండ భూమి న్యూస్)

ప్రతిష్ఠాత్మకమైన అమర్ నాథ్ యాత్ర భద్రత కోసం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సి ఆర్ పి ఎఫ్, సి ఐ ఎస్ ఎఫ్, బి ఎస్ ఎఫ్, ఐ టి బి పి, ఎస్ఎస్ఓలకు చెందిన 42,000 మంది జవాన్లు యాత్రా మార్గంలో భద్రతను పర్యవేక్షిస్తారు. అమర్నాథ్ యాత్ర జులై 3న మొదలై ఆగస్టు 9న ముగుస్తుంది. మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!