కోటనందూరు మండలానికి చెందిన వరహాలు అనే వ్యక్తి పార్టీ లో వర్గపోరుకు ఆధ్యం పోయడం పట్ల పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధికారులు, నాయకులు నేనేమి చెబితే అదే అంటూ కొంత మంది తో వర్గాలు గా తయారు చేసి సస్యశ్యామలం గా ఉన్న పార్టీ లో అలజడి సృష్టించడం పట్ల పలువురు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మండలం లో నాయకులను నిర్ణయించేది కూడా తానేనని చెప్పుకుంటూ నాయకుల పట్ల కార్యకర్తల తో చులకన చేస్తూ మాట్లాడడం పట్ల కార్యకర్తల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ANDHRA BREAKING NEWS BUSINESS MOVIES NEWS PAPER STATE