కోటనందూరు మండలానికి చెందిన వరహాలు అనే వ్యక్తి పార్టీ లో వర్గపోరుకు ఆధ్యం పోయడం పట్ల పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధికారులు, నాయకులు నేనేమి చెబితే అదే అంటూ కొంత మంది తో వర్గాలు గా తయారు చేసి సస్యశ్యామలం గా ఉన్న పార్టీ లో అలజడి సృష్టించడం పట్ల పలువురు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మండలం లో నాయకులను నిర్ణయించేది కూడా తానేనని చెప్పుకుంటూ నాయకుల పట్ల కార్యకర్తల తో చులకన చేస్తూ మాట్లాడడం పట్ల కార్యకర్తల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


