కోటనందూరు మండలానికి చెందిన వరహాలు అనే వ్యక్తి పార్టీ లో వర్గపోరుకు ఆధ్యం పోయడం పట్ల పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధికారులు, నాయకులు నేనేమి చెబితే అదే అంటూ కొంత మంది తో వర్గాలు గా తయారు చేసి సస్యశ్యామలం గా ఉన్న పార్టీ లో అలజడి సృష్టించడం పట్ల పలువురు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మండలం లో నాయకులను నిర్ణయించేది కూడా తానేనని చెప్పుకుంటూ నాయకుల పట్ల కార్యకర్తల తో చులకన చేస్తూ మాట్లాడడం పట్ల కార్యకర్తల అసహనం వ్యక్తం చేస్తున్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


