మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ని కలిసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్…
కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)
హైదరాబాద్ నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్రమంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజును కలిసి ఆయనకు శాలువతో సత్కరించేసి శుక్రవారం అభినందించారు. మక్తల్ ఎమ్మెల్యే గా , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా, మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఆయన సేవలను కొనియాడారు. ఆయన రాష్ట్రంలో మరిన్ని పదవులు పొంది అత్యున్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్సిల్ వార్ శ్రీకాంత్, కైలాస్ కార్తీక్ పాల్గొన్నారు.