అంతర్జాతీయ యోగ దినోత్సవం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్19. (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ యోగ టీచర్ ఓట్లం శ్రీనివాస్ మండల పరిషత్ మీటింగ్ హాల్ లో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగ క్లాసులు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేడం మాట్లాడుతూ యోగ అనేది నేటి కాలంలో అందరు చేయవలసిన అవసరం ఉందని అందువలన శారీరక,మానసిక ఆరోగ్యం బాగుంటుందని అన్నారు.తేది.21.6.2025 రోజున బాన్సువాడ లోని అంబేద్కర్ భవన్ లో జరిగే యోగ కార్యక్రమానికి ఉదయం 7 గంటల కల్లా ప్రజా ప్రతినిధులు,ప్రజలు,అధికారులు,మీడియా సోదరులు అందరు తప్పక హాజరు కావాలని కోరారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



