అంతర్జాతీయ యోగ దినోత్సవం
లో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 21 (అఖండ భూమి న్యూస్)
ప్రపంచ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని యోగ భవన్లో ఏర్పాటుచేసిన యోగా శిబిరంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శనివారం పాల్గొన్నారు. యోగాసనాలు అందరితో కలిసి ప్రపంచ యోగ దినోత్సవం లో పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగాతోనే రాబోయే రోగాలను పరిగణలోకి తీసుకొని నిత్యం యోగా చేస్తే రోగాలు మటుమాయం అవుతాయని అన్నారు. యోగాను నిత్యం ఒక శరీరక వ్యాయామంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని పదులపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రజలు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


