ఆత్మకూర్ ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో ప్రపంచ యోగా దినోత్సవం
(ఆత్మకూర్) శ్రీశైలం అఖండ భూమి న్యూస్, 22- జూన్
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రపంచ యోగ దినోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బిజెపి మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మెమిన్ షబానా, టిడిపి సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు వేణు, బిజెపి పట్టణ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు యోగాసనాలు చేసి యోగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కోసం యోగా అలవాటు చేసుకోవాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రభుత్వ వైద్యశాలసిబ్బందితో కలిసి యోగాసనాలు చేసి యోగా దినోత్సవం ఘనంగా,నిర్వహించారు,
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..