ఏ టీ ఎం లో చోరికి యత్నం

బెల్లంపల్లి జూన్ 23(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని కాల్ టెక్స్ ఏరియాలోని ఎస్ బీ ఐ ఎటిఎం లో ఆదివారం తెల్లవారు జామున చోరికి ప్రయత్నం చేసారు. అటుగా వెళుతున్న పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని గమనించిన దుండగులు ఏ టీ ఎం పక్కసందులోకి వెళ్లి దక్కున్నాడు. అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు పోలీస్ వాహనాన్ని అపి సందులో లోకి లైటు కొట్టి చూడగా దాక్కొని ఉన్న దుండగుడు గోడ దూకి పారిపోగా పెట్రోలింగ్ సిబ్బంది వెంట పడగ దుండగులు దుండగుల వెంట తెచ్చుకున్న కారం పొడిని పోలీస్ వారీ కంట్లో కొట్టి పారిపోయారు.చకచక్యం గా వ్యవహిరించి నా పోలీస్ లను అభినందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది…
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


