ఏ టీ ఎం లో చోరికి యత్నం

బెల్లంపల్లి జూన్ 23(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని కాల్ టెక్స్ ఏరియాలోని ఎస్ బీ ఐ ఎటిఎం లో ఆదివారం తెల్లవారు జామున చోరికి ప్రయత్నం చేసారు. అటుగా వెళుతున్న పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని గమనించిన దుండగులు ఏ టీ ఎం పక్కసందులోకి వెళ్లి దక్కున్నాడు. అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు పోలీస్ వాహనాన్ని అపి సందులో లోకి లైటు కొట్టి చూడగా దాక్కొని ఉన్న దుండగుడు గోడ దూకి పారిపోగా పెట్రోలింగ్ సిబ్బంది వెంట పడగ దుండగులు దుండగుల వెంట తెచ్చుకున్న కారం పొడిని పోలీస్ వారీ కంట్లో కొట్టి పారిపోయారు.చకచక్యం గా వ్యవహిరించి నా పోలీస్ లను అభినందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది…
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


