ప్రతి ఒక్కరు సశా ముక్త్ భారత్ ను విజయవంతం చేయాలి..
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 24 (అఖండ భూమి న్యూస్)
జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్ వారం రోజుల కార్యక్రమాలలో భాగంగా ఈ మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొక్కలను నాటడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగవాన్ హాజరు అయి మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ వి.విక్టర్ , అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చంధర్ నాయక్ కలెక్టరేట్ ఆవరణ లో మొక్కలు నాచారం..
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కామరెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో విధ్యార్థులకు వ్యాస రచన, ఉపాన్యాస పోటీలు నిర్వహించడం జరిగింధీ. ఈ కార్యకరమము లో భాగము గా జిల్లా సంక్షేమ ఆధికారి మాట్లాడుతూ. విధ్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే లక్ష్యం గా జిల్లా సంక్షేమ శాఖ పనిచేస్తుందనీ అన్నారు అన్నారు. . అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగినధి. తరువాత కళాశాల విధ్యార్థిని విధ్యార్థులతో మొక్కలు నాటించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమఅధికారి ఏ ప్రమీల , సూపరింటెండెంట్ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంధి పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


