వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంబరాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25.(అఖండ భూమి న్యూస్)
మంగళవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో
వాన కాలం ఖరీఫ్ పంటకు రైతు భరోసా రైతు ఖాతాలో రైతు భరోసా జమ చేసినందుకు కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా మార్కెట్ కమిటీ చైర్మన్ అధ్వారంలో డైరెక్టర్లు రైతు సంబరాలు చేసుకుంటు టపాకాయలు పేల్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిందాబాద్ షబ్బీర్ అలీ, జిందాబాద్ నినాదాలు ఇచ్చి సంబరాలు జరుపుకున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



