కామారెడ్డి జిల్లాలో డి డి ఎన్ పూజారుల సమావేశం…

కామారెడ్డి జిల్లాలో డి డి ఎన్ పూజారుల సమావేశం…

దూప దీప నైవేద్య అర్చక సంఘం..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);

ఆత్మీయ సమ్మేళన

పోతూరి ఆంజనేయ స్వామి దేవాలయం సదాశివనగర్ కామారెడ్డి లో జరిగింది.

ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా

దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావ్ ముఖ్య అతితి గా వచ్చారు కమిషనర్ మాట్లాతు. అర్చకుల సమస్యలు నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను బ్రహ్మానున్ని కత్తి సాము లాగా పనిచేయడం మీకు చాలి చాలని జీతం కుటుంబ భారం కొందరి తో ఒత్తిడి కానీ ముందుకంటే ఇప్పుడు కొన్ని రాయతీలు కల్పించి ప్రోత్సహం కల్పిస్తుంది. ప్రభుత్వం మనం వేతనం ఎక్కువ అడగడం తప్పు కాదు. దానికి దగ్గ పని కూడా చెయ్యాలి ఎప్పుడు ఎవరితో కంప్లెన్ట్ రాకుండా చూసుకో వాలి. మీరు అడిగిన ఐడి కాడ్స్ త్వరలోనే ఇస్తామన్నారు.

రాష్ట్ర బీడీఎన్ నాయకులు కృష్ణ మాచర్యులు మాట్లాడుతూ. ప్రభుత్వం దగ్గరికి ఎన్నోసార్లు వెల్లి అర్చకుల సమస్యలు తెలియ జేస్తూ ఉన్నాను. అన్నారు. డి డి ఎన్ రాష్ట్ర వర్గ సభ్యులు శీర్ల వంచ కృష్ణమాచర్యులు వారి పాఠశాల శిష్యులతో పెద్దలను ఆహ్వానం జ్యోతి ప్రజ్వల ప్రముఖులకు ఆశీర్వచనం అందించారు. ఈసందర్బంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాచప్ప మాట్లాడుతూ. అర్చకులకు సమస్య ఏది ఉన్న మీవేంటే ఉన్నాను అన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మాదగ్గరకి వచ్చిన ఏ సమస్య అయిన తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రతి విషయంపై సానుకూలంగా స్పందించి అందరికి అండగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో

జిల్లా కార్యదర్శులు ,కార్యవర్గం, మండలాల కార్యవర్గం ,రెండు జిల్లాల పూజారులు ,550 మంది అర్చకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!