ఈవీఎం గోదామును పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్…

ఈవీఎం గోదామును పరిశీలించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 8 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలో

సాధారణ తనిఖీలో భాగంగా ఈ.వి. ఎం. గోదామును మంగళవారం పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఈ.వి.ఎం. గోదామును సందర్శించి సిసి కెమెరా ను మరియు ఇతర భద్రత అంశాలను పాటిశీలించి సాధారణ తనిఖీలో భాగంగా ఈ రోజు ఇవిఎం గోదాంను తనిఖీచేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ వీణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అనీల్ నాయబ్ తహసీల్దార్ , తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!