దోమకొండలో సమగ్ర వ్యాధి నిర్ధారణ శిబిరం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10 (అకాండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా.దోమకొండ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమకొండలో గురువారం సమగ్ర వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలు వీధులలో శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిటీసి కౌన్సిలర్ మేక నాగరాజు, ఎస్ టి ఎస్ శ్యామ్ కుమార్, సూపర్వైజర్ ప్రేమలత, ఎంఎల్ హెచ్ పి జ్యోతి, వై ఆర్ జీ కేర్ డీఆర్పీ సుధాకర్, ఎం ఐ సి టి సి కౌన్సిలర్ అనిల్, ఎంపీహెచ్ఏలు సంజీవి, సునీత, సుధారాణి, డాటా ఎంట్రీ ఆపరేటర్ నవీన్, ఎల్ టీ జ్యోతి, లింకు వర్కర్ బాలకిషన్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



