దోమకొండలో సమగ్ర వ్యాధి నిర్ధారణ శిబిరం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 10 (అకాండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా.దోమకొండ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమకొండలో గురువారం సమగ్ర వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలు వీధులలో శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిటీసి కౌన్సిలర్ మేక నాగరాజు, ఎస్ టి ఎస్ శ్యామ్ కుమార్, సూపర్వైజర్ ప్రేమలత, ఎంఎల్ హెచ్ పి జ్యోతి, వై ఆర్ జీ కేర్ డీఆర్పీ సుధాకర్, ఎం ఐ సి టి సి కౌన్సిలర్ అనిల్, ఎంపీహెచ్ఏలు సంజీవి, సునీత, సుధారాణి, డాటా ఎంట్రీ ఆపరేటర్ నవీన్, ఎల్ టీ జ్యోతి, లింకు వర్కర్ బాలకిషన్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



