విజయ పాల మండల శీతల ఉత్పత్తి కేంద్రం పున ప్రారంభించిన షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో విజయపాల శీతల ఉత్పత్తి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం ప్రారంభించారు. గతంలో మూసివేసిన ఈ శీతల కేంద్రంలో మళ్లీ పునరుద్దిస్తు ప్రారంభించినట్లు తెలిపారు. శీతల కేంద్రంలో పరిసరాలలో మొక్కలు నాటి నీరు పోసినారు. ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరింత అభివృద్ధి చేయడానికి పై స్థాయి అధికారులకు వెల్లడించినట్లు తెలిపారు. పై అధికారులు సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయ పాల డైరీ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


