బాగిర్తి పల్లి లో ముత్యాలమ్మ పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తి పల్లి లో ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ హరీష్ షబ్బీర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఆదివారం సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి అర్చన, హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులను కలిసి ప్రజా పాలన పై మహిళలను వివరాలాడికి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



