రౌతులపూడి పోలీసులు పేకాట రాయుళ్లు పై దాడి
ఆరుగురు అరెస్ట్
రౌతులపూడి(అఖండభూమి న్యూస్ జులై 27):
రౌతులపూడి మండలంలో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపిఎస్ వారు జూద క్రీడల పై ఉక్కు పాదం మోపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది
ఈరోజు ప్రత్తిపాడు సిఐ సూర్యఅప్పారావు కి రాబడిన సమాచారం మేరకు రౌతులపూడి ఎస్సై శ్రీ వెంకటేశ్వరరావు రావు మరియు సిబ్బందితో దిగుసువాడ గ్రామ శివారు తాండవ కాలువ గట్టు ప్రాంతంలో పేకాట రాయుళ్లు పై దాడి చేసి ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద 4,200/- రూపాయలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయటం జరిగింది.
రౌతులపూడి మండల పరిధిలో ఎవరైనా జూద క్రీడలకు పాల్పడిన లేదా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడిన ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ జోద క్రీడలు కానీ పాల్పడితే చట్టం పని తాను చేసుకుపోతుంది అని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఎస్సై వెంకటేశ్వరరావు తెలియజేశారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..