చెరుకుపల్లి టౌన్ అధ్యక్షులు సొంటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లు పంపిణీ
అఖండ భూమి : ఆగస్టు (1) చెరుకుపల్లిలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తున్న నీటి సంఘాల అధ్యక్షుడు ఎం ఆర్ కె. టౌన్ అధ్యక్షులు సొంటి సుబ్బారావు సర్పంచ్ దేవరకొండ వాణి సెక్రటరీ శ్రీనివాస్ కందుల వెంకటేశ్వరరావు పి మోహన్ నాగుల పున్నారావు ఎస్వన్ శెట్టి శ్రీనివాసరావు డివి శ్రీను గరికపాటి శ్రీను లీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



