మెదక్ ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దేవదయ శాఖకు ఇచ్చేదే లేదు

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు1)
మెదక్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన స్త్రీ కోదండ రామాలయం స్వాధీనం కోసం శుక్రవారం దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఆలయానికి చేరుకున్నారు. ఇన్స్పెక్టర్ రంగారావు నేతృత్వంలో ఆరి లక్ష్మణ్ పోలీస్ బలగాల రక్షణతో సిబ్బంది ఆలయానికి రాగా ఆలయ కమిటీ సభ్యులు కఠినంగా వ్యతిరేకించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శాఖకు ఇచ్చేది లేదన్నారు తాళం వేసేందుకు చేసిన ప్రయత్నాలను ఆపారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


